'అంబానీ సోదరులకు మీడియా అతి ప్రచారం'

కార్పోరేట్ ఇండియా సర్వ అవలక్షణాలకు ఆర్కామ్ ప్రతీక అని నీరజ్ వ్యాఖ్యానించాడు. ఉత్తర అమెరికాలోని తమ క్లయింట్లు అనేకమంది రిలయన్స్ కంపెనీల్లో ఇన్వెస్టు చేశారని ఆయన అంబానీ సోదరుల కంపెనీల పైకి దృష్టి మళ్లడంపై వివరించారు. కెనడాలోని అత్యంత విశ్వసనీయమైన ఇన్వెస్టుమెంట్ రీసెర్చ్ కంపెనీగా విరాటాస్కు పేరుందని నీరజ్ మోంగా పేర్కొన్నాడు. ఆర్కామ్, ఆర్ఐఎల్ కంటే తమ కంపెనీకి ఎక్కువ విశ్వసనీయత అంతర్జాతీయంగా ఉందని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. భారతీయ మీడియా అంబానీ సోదరులకు ఎక్కువ ప్రచారం కల్పిస్తోందని అన్నారు. వీరి వ్యాపారలలోని అక్రమాలను పట్టించుకోకుండా వారిని అందలం ఎక్కిస్తోందని ఆరోపించారు. అయితే నీరజ్ మోంగా అంటున్న కంపెనీ పేరు తాము ఎప్పుడూ వినలేదని ఆర్కామ్ అంటోందంట.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications