'అంబానీ సోదరులకు మీడియా అతి ప్రచారం'

కార్పోరేట్ ఇండియా సర్వ అవలక్షణాలకు ఆర్కామ్ ప్రతీక అని నీరజ్ వ్యాఖ్యానించాడు. ఉత్తర అమెరికాలోని తమ క్లయింట్లు అనేకమంది రిలయన్స్ కంపెనీల్లో ఇన్వెస్టు చేశారని ఆయన అంబానీ సోదరుల కంపెనీల పైకి దృష్టి మళ్లడంపై వివరించారు. కెనడాలోని అత్యంత విశ్వసనీయమైన ఇన్వెస్టుమెంట్ రీసెర్చ్ కంపెనీగా విరాటాస్కు పేరుందని నీరజ్ మోంగా పేర్కొన్నాడు. ఆర్కామ్, ఆర్ఐఎల్ కంటే తమ కంపెనీకి ఎక్కువ విశ్వసనీయత అంతర్జాతీయంగా ఉందని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. భారతీయ మీడియా అంబానీ సోదరులకు ఎక్కువ ప్రచారం కల్పిస్తోందని అన్నారు. వీరి వ్యాపారలలోని అక్రమాలను పట్టించుకోకుండా వారిని అందలం ఎక్కిస్తోందని ఆరోపించారు. అయితే నీరజ్ మోంగా అంటున్న కంపెనీ పేరు తాము ఎప్పుడూ వినలేదని ఆర్కామ్ అంటోందంట.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications