వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గోదావరిలో నిలిచిన బోటు, ప్రయాణీకుల ఆందోళన
బోటుల గోదావరి మధ్యలో చిక్కుకు పోవడంతో వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. పాపికొండలు చూడటానికి ఆదివారం ఉదయం ఈ బోటు బయలు దేరింది. అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. అంగళూరు వద్దకు వచ్చే వరకు నీటి మట్టం తక్కువగా ఉండటంతో బోటును ఆపారు.
Comments
English summary
Bhageeratha tourist boat stuck in Godaviri river at Angaluru of East Godavari today.
Story first published: Sunday, July 31, 2011, 13:02 [IST]