వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోదావరిలో నిలిచిన బోటు, ప్రయాణీకుల ఆందోళన

By Srinivas
|
Google Oneindia TeluguNews

East Godavari
రాజమండ్రి: నీటి మట్టం తక్కువగా ఉండి ఇసుక తిన్నెలు అడ్డు రావడంతో గోదావరి జిల్లాలో ఓ బోటు గోదావరి నది మధ్యలో నిలిచి పోయింది. సుమారు 45 మంది ప్రయాణీకులు పట్టిసీమ నుండి పాపికొండలను చూడటానికి భగీరథ బోటులో వెళుతున్నారు. అయితే రామాయంపేట సమీపంలోని దేవీపట్నం మండలం అంగళూరు వద్ద ఇసుక తిన్నల కారణంగా ఆగిపోయింది.

బోటుల గోదావరి మధ్యలో చిక్కుకు పోవడంతో వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. పాపికొండలు చూడటానికి ఆదివారం ఉదయం ఈ బోటు బయలు దేరింది. అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. అంగళూరు వద్దకు వచ్చే వరకు నీటి మట్టం తక్కువగా ఉండటంతో బోటును ఆపారు.

English summary
Bhageeratha tourist boat stuck in Godaviri river at Angaluru of East Godavari today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X