తిరుమలలోనూ గుప్తనిధుల తవ్వకాలు, అరెస్టు

పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. మొదట ముగ్గురిని అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆరుగురు తప్పించుకున్నారు. అయితే పోలీసులు వారిని వెంబడించి అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. కాగా కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి పరమ భక్తుడు అయిన అన్నమయ్య ఈ రహదారిలోనే అప్పుడు కొండ పైకి చేరినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications