'బేరమాడిన తర్వాతే జగన్ పేరు ఇరికించారు'

జగన్ ఆస్తులు అక్రమం అనడానికి ఏ ఒక్క ఆధారం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ పేరు ఉద్దేశ్య పూర్వకంగా ఇరికించారని అన్నారు. నాటి నిర్ణయాలకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఒక్కడినే లక్ష్యంగా ఎందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. నాటి మంత్రివర్గంపై కేసులు ఎందుకు పెట్టలేదని జగన్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. కాగా ఉదయం వాదనల అనంతరం లంచ్ విరామం కోసం కేసును మధ్యాహ్నానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications