'చిరు, చంద్రబాబు, రోశయ్య కలిసి అడ్డుకున్నారు'

తమ పార్టీ నేత రోశయ్య తెలంగాణ ద్రోహిగా మిగలకూడదన్నదే తన బాధ అని అన్నారు. తీర్మానం పెడితే వీగిపోతుందని రోశయ్య కలగన్నారా అని ప్రశ్నించారు. కాగా పార్టీ నేతలు కొందరు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నిజాలు తెలియకుండా చేస్తున్నారని మరో నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి వేరుగా ఆరోపించారు. 2014 వరకు తెలంగాణ రాకపోతే అప్పటి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తీర్మానం చేశాక మళ్లీ ఏకాభిప్రాయం అనడం రాజకీయ దివాళాకోరుతనం అని అన్నారు. తెలంగాణ రాకపోవడం పార్టీ వైఫల్యమే అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో 9న తెలంగాణ కోసం దీక్షలు చేపడతామని అన్నారు.
More From
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications