'చిరు, చంద్రబాబు, రోశయ్య కలిసి అడ్డుకున్నారు'

తమ పార్టీ నేత రోశయ్య తెలంగాణ ద్రోహిగా మిగలకూడదన్నదే తన బాధ అని అన్నారు. తీర్మానం పెడితే వీగిపోతుందని రోశయ్య కలగన్నారా అని ప్రశ్నించారు. కాగా పార్టీ నేతలు కొందరు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నిజాలు తెలియకుండా చేస్తున్నారని మరో నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి వేరుగా ఆరోపించారు. 2014 వరకు తెలంగాణ రాకపోతే అప్పటి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తీర్మానం చేశాక మళ్లీ ఏకాభిప్రాయం అనడం రాజకీయ దివాళాకోరుతనం అని అన్నారు. తెలంగాణ రాకపోవడం పార్టీ వైఫల్యమే అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో 9న తెలంగాణ కోసం దీక్షలు చేపడతామని అన్నారు.












Click it and Unblock the Notifications