సోషల్ నెట్ వర్కింగ్ సైట్లే ఆయుధాలుగా పేట్రేగిన ‘లండన్ రైట్లు’..!!

మార్క్ దుగ్గన్ అనే వ్యక్తిని పోలీసులు కాల్చిచంపడాన్ని నిరసిస్తూ ప్రారంభమైన ఆందోళణలు, అల్లర్లకు దారితీశాయి. టోటెన్హామ్ ప్రాంతంలో ప్రారంభమైన అల్లర్లు వాల్తామ్ స్టోవ్, ఆక్స్ ఫర్డ్ సర్కస్, ఇస్లింగ్టన్, ఎన్ ఫీల్డ్ ప్రాంతాలకు విస్తరించాయి. 21వ శతాబ్దంలో బ్రిటన్లో తొలిసారి ప్రజ్వరిల్లిన అల్లర్లుగా పోలీసులు పేర్కొంటున్నారు.
దాడులు చేసిన వారి చేతుల్లో తాజా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మొబైల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటి సహకారంతో ఎప్పటికప్పుడు ఇతరులతో సంప్రదింపులు జరుపుకుంటూ దాడులు కొనసాగించినట్లు తెలుస్తోంది.ఈ అల్లర్లలో భాగంగా పలు భవనాలతో పాటు వాహనాలకు అందోళణకారులు నిప్పుపెట్టారు.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications