హైకోర్టు తీర్పుపై లగడపాటికి వల్లభనేని వంశీ ప్రశ్న

లగడపాటి చిలక జోస్యం ఎవరూ చెప్పరని అన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు లగడపాటి ఇప్పటి వరకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండు చేశారు. రావాల్సిన నిధులను కాంగ్రెసు నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. బందు ప్రశాంతంగా జరుగుతుంటే పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాగా జగన్ తన అవినీతి బయటపడటంతో భారం దేవుడిపై వేశారని మరో నేత పయ్యావుల కేశవ్ వేరుగా అన్నారు. దేవుడు ఉన్నాడు కాబట్టే జగన్ అవినీతి, అక్రమాలు ఒక్కోటి బయట పడుతున్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications