వైయస్ జగన్పై కథ: శంకరావు యాక్షన్, డిఎల్ స్క్రిప్టు

జగన్పై హైకోర్టుకు లేఖ రాయడానికి ముందు శంకరరావు రహస్యంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాన్ని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారని చెబుతున్నారు. అప్పటికే డిఎల్ రవీంద్రా రెడ్డి వైయస్ జగన్ ఆస్తులపై తయారు చేసిన లేఖను తన వద్ద పెట్టుకున్నారని చెబుతున్నారు. దాన్ని అధిష్టానం పెద్దలకు చూపించి అనుమతి పొందారని అంటారు. జగన్పై డిఎల్ రవీంద్రా రెడ్డి రాసిన కథను, స్క్రిప్టును లేఖ రూపంలో హైకోర్టుకు పంపించారని అంటున్నారు.
తాజాగా, శంకరరావు మరో బాంబు కూడా పేల్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసినవారిని కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో వైయస్ మంత్రివర్గంలో పనిచేసిన చాలా మంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి శంకరరావును, డిఎల్ రవీంద్రా రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. దాంతో వారిద్దరిపై విచారణ జరిగే అవకాశాలు లేవు. శంకరరావు చేసిన ఆ ప్రకటన వెనక కూడా డిఎల్ రవీంద్రా రెడ్డి ఉన్నారని అంటున్నారు.
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications