సాక్షి డైలీ ఆఫీసులో సిబిఐ అధికారుల సోదాలు

సాక్షి వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి నివాసంలోనూ సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సాక్షి మీడియాలో ఆయనే కీలకమని భావిస్తున్నారు. సాక్షి సిఇవో సజ్జల రామకృష్ణా రెడ్డిని, విజయసాయి రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. జగతి పబ్లికేషన్స్ తరఫున సాక్షి డైలీ నడుస్తోంది. జగన్కు చెందిన సాక్షి టీవీ చానెల్, సాక్షి దినపత్రికల్లోకి పెద్ద యెత్తున పెట్టుబడులు వచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ సంస్థల్లోకి పెట్టుబడులు ఎలా వచ్చాయనే విషయంపై అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications