పదిమంది జగన్ ఎమ్మెల్యేలు వెనక్కి: డిఎల్

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి లేని లోటు తీర్చలేనిదని మంత్రి దానం నాగేందర్ వేరుగా అన్నారు. బంజారాహిల్సులోని వైయస్సార్ విగ్రహానికి పిసిసి చీఫ్ బొత్స, దానం నాగేందర్, కెవిపి రామచంద్ర రావులు శుక్రవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దానం మాట్లాడారు. ప్రజల కోసం వైయస్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. అవన్నీ కొనసాగించేందుకు ప్రయత్నిస్తామన్నారు. వైయస్ బొమ్మతో పాటు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా బొమ్మను సైతం పెట్టుకొని గెలిచినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications