రెండో రోజూ జగతి వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి విచారణ

ఆదివారం ఉదయం కూడా విజయ సాయి రెడ్డి సిబిఐ ఎదుట హాజరయ్యారు. జగతిలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయి తదితర అంశాలపై అధికారులు ఆయన నుండి కూపీలాగుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా సిబిఐకి, ప్రభుత్వ శాఖల మధ్య కోఆర్డినేటర్గా ఆజయ్ మిశ్రా అనే అధికారిని నియమించారు. సిబిఐ 12 శాఖల నుండి జగన్, ఎమ్మార్ కేసుల విషయంలోని వివరాలను కోరింది. అజయ్ ఆయా శాఖల కార్యదర్శుల నుండి సిబిఐకి సమాచారం ఇప్పించనున్నారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications