ఆస్పత్రి వద్ద రాహుల్ గాంధీకి క్షతగాత్రుల చుక్కెదురు

కాగా, ఢిల్లీ పేలుళ్లకు తామే బాధ్యులమంటూ హుజీ ప్రకటించుకుంది. ఈ మేరకు హుజీ కొన్ని మీడియా కార్యాలయాలకు సమాచారం అందించింది. ఢిల్లీ బాంబు పేలుడులో 12 మంది మరణించారు. గాయపడినవారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉగ్రవాద దాడులను ఆపలేమని రాహుల్ గతంలో చేసిన ప్రకటనను బాధితులు గుర్తు చేసుకున్నారు. అఫ్జల్ గురును విడుదల చేయాలని, లేదంటే మరిన్ని దాడులు చేస్తామని హుజీ హెచ్చరించింది.












Click it and Unblock the Notifications