వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోశయ్యకు క్లీన్చిట్పై ఎసిబి మీద కోర్టు ఆగ్రహం
తక్కువ ధరకు అత్యంత విలువైన భూములను తమ సన్నిహితులకు కట్టబెట్టారని శ్రీరంగారావు రోశయ్యపై, మరో 14 మందిపై ఎసిబి కోర్టుకు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరిపిన ఎసిబి రోశయ్యకు క్లీన్చిట్ ఇచ్చింది. ఆ కేసులో క్లీన్చిట్ లభించిన తర్వాత రోశయ్య తమిళనాడు గవర్నరుగా నియమితులయ్యారు.
Comments
English summary
Court expressed anguish at ACB for giving clean chit to Tamilnadu governor.
Story first published: Friday, September 9, 2011, 18:37 [IST]