రోశయ్యకు క్లీన్చిట్పై ఎసిబి మీద కోర్టు ఆగ్రహం

తక్కువ ధరకు అత్యంత విలువైన భూములను తమ సన్నిహితులకు కట్టబెట్టారని శ్రీరంగారావు రోశయ్యపై, మరో 14 మందిపై ఎసిబి కోర్టుకు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరిపిన ఎసిబి రోశయ్యకు క్లీన్చిట్ ఇచ్చింది. ఆ కేసులో క్లీన్చిట్ లభించిన తర్వాత రోశయ్య తమిళనాడు గవర్నరుగా నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications