టిడిపితో కలిసి పని చేస్తాం: తెరాస ఎమ్మెల్యే హరీష్

తమ కుటుంబ సభ్యులెవరికీ ఎమ్మార్లో విల్లాలు, ఫ్లాట్లు లేవన్నారు. ఎమ్మార్ విల్లాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని వాటిని భూ నిర్వాసితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్లో ప్లాట్లు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ అంటే ఎన్కౌంటర్ చేస్తానన్న వరంగల్ జిల్లా రూరల్ డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. విద్యార్థులను చితకబాదిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రిని కలవడం ఎమ్మెల్యేల ప్రాథమిక విధి అన్నారు. తాను కిరణ్ కుమార్ రెడ్డిని కలవడంలో తప్పులేదన్నారు.












Click it and Unblock the Notifications