ఒరిస్సా వరదలకు 22 మంది బలి, తీవ్ర ఆస్తి నష్టం

సహాయక చర్యల కోసం ఒరిస్సా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్, రెండు వైమానిక హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతంలోని దాదాపు 61 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కటక్ సమీపంలో ముందాలి నుంచి మహానందికి 13.66 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వరద బాధితులకు సహాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. నష్టం అంచనా తర్వాత కేంద్రాన్ని సహాయం కోరుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications