వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు జారిపోతారా?

ఇప్పటికే జగన్కు అత్యంత సన్నిహితుడని భావించిన గుర్నాథ రెడ్డి అనంతపురంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభకు అధ్యక్షత వహించి జై కాంగ్రెసు నినాదం చేయడంతో ఆ అనుమానాలు ప్రారంభమయ్యాయి. తాజాగా, జయసుధ వ్యవహారంతో మరింత బలపడుతున్నాయి. వైయస్ జగన్ సిబిఐ కేసులో ఇరుక్కోవడంతోనే చాలా మంది డైలమాలో పడినట్లు వార్తలు వచ్చాయి. జగన్ ఢిల్లీ యాత్ర విఫలం కావడం, జగన్కు అండగా రాజకీయ నాయకులు ముందుకు రావడానికి ఇష్టపడకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తుపై జగన్ వర్గం శాసనసభ్యుల్లో ఆందోళన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు గతంలో 26 మంది, ఇప్పుడు ఇద్దరు రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలపై శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. తమ రాజీనామాలను ఆమోదించవద్దని కొంత మంది శాసనసభ్యులు స్పీకర్ను వేడుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. మొత్తం మీద, జగన్ వర్గంలో గందరగోళం మాత్రం పెరుగుతోంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications