వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు జారిపోతారా?

ఇప్పటికే జగన్కు అత్యంత సన్నిహితుడని భావించిన గుర్నాథ రెడ్డి అనంతపురంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభకు అధ్యక్షత వహించి జై కాంగ్రెసు నినాదం చేయడంతో ఆ అనుమానాలు ప్రారంభమయ్యాయి. తాజాగా, జయసుధ వ్యవహారంతో మరింత బలపడుతున్నాయి. వైయస్ జగన్ సిబిఐ కేసులో ఇరుక్కోవడంతోనే చాలా మంది డైలమాలో పడినట్లు వార్తలు వచ్చాయి. జగన్ ఢిల్లీ యాత్ర విఫలం కావడం, జగన్కు అండగా రాజకీయ నాయకులు ముందుకు రావడానికి ఇష్టపడకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తుపై జగన్ వర్గం శాసనసభ్యుల్లో ఆందోళన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు గతంలో 26 మంది, ఇప్పుడు ఇద్దరు రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలపై శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. తమ రాజీనామాలను ఆమోదించవద్దని కొంత మంది శాసనసభ్యులు స్పీకర్ను వేడుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. మొత్తం మీద, జగన్ వర్గంలో గందరగోళం మాత్రం పెరుగుతోంది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications