వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిబిఐ ముందుకు వచ్చిన రామ్ చరణ్ తేజ
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ ఆఫీస్ బియరర్ చాముండేశ్వరినాథ్ కూడా గురువారం సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. ఎమ్మార్ ప్రతినిధులు కూడా సిబిఐ అధికారుల ముందుకు వచ్చారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైయస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి వరుసగా 12వ రోజు సిబిఐ ముందు హాజరయ్యారు. ట్రెండ్ సెట్టర్ బిల్డర్స్ ప్రతినిధులు కూడా సిబిఐ ముందుకు హాజరయ్యారు. కార్మైల్ ఆసియా ప్రతినిధులు కూడా సిబిఐ ముందుకు వచ్చారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో విల్లాలు కొన్నవారిని కేవలం సాక్షులుగానే విచారిస్తున్నట్లు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ ఇది వరకే చెప్పారు.
Comments
ram charan teja allu aravind cbi probe emaar case రామ్ చరణ్ తేజ అల్లు అరవింద్ సిబిఐ దర్యాప్తు ఎమ్మార్ కేసు
English summary
Film star Ram Charan Teja attended to CBI to depose on Emaar Properties case.
Story first published: Thursday, September 15, 2011, 14:16 [IST]