పదమూడో రోజుకు చేరిన సకల జనుల సమ్మె

కాగా ఆదివారం ప్రారంభమైన గ్రూప్-1 పరీక్షలకు అభ్యర్థులు తమ తమ సొంత వాహనాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ అవి అంతగా ఫలించలేదు. ఎక్కడికక్కడ బందు ఉండటంతో అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి వచ్చారు. పరీక్షా కేంద్రాల వద్ద భారీ భద్రతా బలగాలను ఉంచారు. ఒక్కో పరీక్ష కేంద్రం వద్ద ఒక్కో ఐపిఎస్ అధికారని ఉంచారు.












Click it and Unblock the Notifications