సోనియాతో భేటీ, రాజీనామాకు చిదంబరం రెడీ?

కాగా, అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన ప్రణభ్ ముఖర్జీ కూడా సోనియాను కలిశారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులపై తన మంత్రిత్వ శాఖ ప్రధానికి రాసిన లేఖపై చెలరేగిన దుమారంపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. తాను చెప్పాల్సింది ఆదివారమే చెప్పానని ఆయన అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై తన మంత్రిత్వ శాఖ రాసిన లేఖపై వివరణ ఇవ్వడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ప్రధాని అమెరికా నుంచి మంగళవారం తిరిగి వచ్చిన తర్వాత అది ఉంటుందని ఆయన చెప్పారు. చిదంబరం తనకు విలువైన సహచరుడని ప్రణబ్ అన్నారు.
చిదంబరం పాత్రపై ఎ రాజా న్యాయవాది కూడా సోమవారం కోర్టులో మాట్లాడారు. చిదంబరానికి అన్ని విషయాలూ తెలుసునని ఆయన అన్నారు. చిదంబరాన్ని కోర్టుకు పిలిపించి అడిగితే వివరాలు తెలుస్తాయని ఆయన అన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications