సిబిఐ విచారణ చేయిస్తే కెసిఆర్కు గాలి గతే: మోత్కుపల్లి

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేయాలనే కుట్రతోనే కెసిఆర్, కాంగ్రెసులు ఉన్నారని మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణపై ప్రజలను కెసిఆర్, కాంగ్రెసులు మభ్యపెడుతూ క్రమంగా టిడిపిని తొలగించుకోవాలని మాస్టర్ ప్లాన్ వేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు బలహీనపడకుండా కెసిఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెసు, కెసిఆర్ మ్యాచ్ ఫిక్సింగ్కు జెఏసి ముసుగులా పని చేస్తోందన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపించడం లదేన్నారు. ప్రస్తుత అనిశ్చితికి కాంగ్రెసు, టిఆర్ఎస్సే కారణమన్నారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications