విజయవాడలో ధర్నాకు దిగిన వైయస్ జగన్

ఆయనతోపాటు శాసనసభ్యులు శివప్రసాద్ రెడ్డి, ప్రసాద రాజు, రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, పార్టీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ, సామినేని ఉదయభాను కూడా కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అక్కడి నుంచి ధర్నా స్థలికి చేరుకోవడానికి ముందు జగన్ వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ధర్నాలో వంగవీటి రాధాకృష్ణ, వై గోపాల రెడ్డి కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications