ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం: తెలంగాణ ఎంపిలు

సమ్మెలో పాల్గొన్న తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత మరో పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. దైవసన్నిధిలో మాట్లాడిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పరిస్థితిపై ప్రధానికి, హోం మంత్రికి వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆయన అన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి అధిష్టానం సిద్ధపడుతున్నందననే కార్యాచరణ ప్రకటించారా అని అడిగితే, అదేమీ లేదని, తాము ముందు అనుకున్న ప్రకారమే కార్యాచరణ ప్రకటించామని మందా జగన్నాథం అన్నారు. తెలంగాణకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని, లేదంటే పార్లమెంటు సభ్యుల, శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications