సిఎంకు కెసిఆర్ కూతురు వార్నింగ్, ఈటెలకు బెయిల్

ఈటెల తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు గత శనివారం కరీంనగర్ జిల్లాలోని ఉప్పల్ రైలు రోకోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆయనపై కమలాపూర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం ఆయనను జైలుకు తరలించారు. ఆయనకు నాలుగు రోజులుగా బెయిల్ రాలేదు. చివరకు బుధవారం బెయిల్ వచ్చింది. అరెస్టయినప్పటి నుండి ఆయన జైలులోనే ఉన్నారు.
ఈటెలకు బెయిల్ రాకముందు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి కూడా ఈటెలకు బెయిల్ ఇవ్వకుంటే సిఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గురువారం ముఖ్యమంత్రి, డిజిపి దిష్టిబొమ్మల దహనాలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications