తెలంగాణ సకల జనుల సమ్మె: ఎన్ఎంయులో చీలిక

సంఘాన్ని గురువారం రిజిస్ట్రేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సాధించాలనే ఆకాంక్షతో చేస్తున్న సమ్మెకు ఇటీవల వారు తూట్లు పొడిచారని తెలంగాణ ఆర్టీసీ నేతలు ఎన్ఎంయు అగ్రనేతలపై విరుచుకు పడ్డారు. వారిని తెలంగాణ ద్రోహులుగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఉద్యమకార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలతో పాటు 8 తీర్మానాలను చేశారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ నుంచి తెలంగాణ మజ్దూర్ యూనియన్కు చెందాల్సిన వాటాపై పోరాడనున్నట్లు శపథం చేశారు. ఈ సందర్భంగా కోదండరామ్ సకలజనుల సమ్మెలో ఉద్యమాన్ని భుజస్కందాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్లిన ఘనత ఆర్టీసీ టీ-ఎన్ఎంయూ కార్మికులదేనని పేర్కొన్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ సంఘం పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన కొనియాడారు.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications