తెలంగాణ సకల జనుల సమ్మె: ఎన్ఎంయులో చీలిక

సంఘాన్ని గురువారం రిజిస్ట్రేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సాధించాలనే ఆకాంక్షతో చేస్తున్న సమ్మెకు ఇటీవల వారు తూట్లు పొడిచారని తెలంగాణ ఆర్టీసీ నేతలు ఎన్ఎంయు అగ్రనేతలపై విరుచుకు పడ్డారు. వారిని తెలంగాణ ద్రోహులుగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఉద్యమకార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలతో పాటు 8 తీర్మానాలను చేశారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ నుంచి తెలంగాణ మజ్దూర్ యూనియన్కు చెందాల్సిన వాటాపై పోరాడనున్నట్లు శపథం చేశారు. ఈ సందర్భంగా కోదండరామ్ సకలజనుల సమ్మెలో ఉద్యమాన్ని భుజస్కందాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్లిన ఘనత ఆర్టీసీ టీ-ఎన్ఎంయూ కార్మికులదేనని పేర్కొన్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ సంఘం పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన కొనియాడారు.
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications