ప్రభుత్వంపై రైతులు తిరగబడ్తారు: చంద్రబాబు

రాష్ట్రంలో కరువు పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన అన్నారు. పోరు బాటలో తనకు రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. రైతుల్లో చైతన్యం తెచ్చి భవిష్యత్తులో పెద్ద యెత్తున ఉద్యమించేందుకు సమాయత్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందుకు తాను రాష్ట్రంలోని 23 జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. మంగళవారం గుంటూరు జిల్లాలో రైతు పోరు బాట నిర్వహించిన చంద్రబాబు రాత్రి విజయవాడలో బస చేశారు.












Click it and Unblock the Notifications