'ఆరోగ్యశ్రీ' పథకం వైయస్ విజయమ్మ ఆలోచనే?

ఆ సందర్భంలో వైయస్ విజయమ్మకు వచ్చిన ఆలోచన వైయస్కు చెప్పారని, ఆ తర్వాతే ఆయన తెల్లకార్డులు ఉన్న వారందరికీ ఈ పథకం దరిచేరేలా రూపకల్పన చేశారని చెప్పారు. కాగా వైయస్ ప్రవేశ పెట్టి పథకాల ఆలోచన కాంగ్రెసుదేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో సహా పలువురు నేతలు అంటున్నారు. అంతేకాదు గత రచ్చబండ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ పథకం ఆలోచన తమదేనని సిఎం ప్రకటించారు. అయితే ఇప్పుడు మంత్రి కాసు మాత్రం వైయస్ విజయమ్మ ఆలోచన అని చెప్పడం విశేషం.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications