వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ ప్రసంగాలు ఆపండి: బొత్స, సిఎంకు ప్రజలు ఝలక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana and CM Kiran Kumar Reddy
విజయనగరం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పాల్గొన్న రచ్చబండ బుధవారం రచ్చరచ్చ అయింది. విజయనగరం జిల్లాలోని రచ్చబండ కార్యక్రమంలో సిఎం, పిసిసి చీఫ్ పాల్గొన్నారు. వారు ప్రసంగిస్తున్న సమయంలో ప్రజలు నిరసనకు దిగారు. మీరు ప్రసంగం ఆపాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయడం లేదంటూ ఆందోళన చేశారు.

మరోవైపు చెరుకుకు మద్దతు ధర లభించడం లేదని తమకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు, వేతనాలు చెల్లించాలని కంప్యూటర్ టీచర్లు ఆందోళనకు దిగారు. కాగా అంతకుముందు సిఎం శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరులోని స్థానికులు సిఎం ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. చిత్రీకరిస్తున్న మీడియాను పోలీసులు అడ్డుకున్నారు.

English summary
Public gave slogans against PCC chief Botsa Satyanarayana and CM Kiran Kumar Reddy in Vijayanagaram Rachabanda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X