కర్ణాటకలో గాలి అనుచరుడు శ్రీరాములు కొత్త పార్టీ

తన పార్టీ శాసనసభ్యులు ఇతర పార్టీలకు వెళ్లకుండా బిజెపి రాష్ట్రాధ్యక్షుడు ఈశ్వరప్ప కాపాడుకోవాలని, తన పార్టీ తలుపులను భద్రపరుచకోవాలని ఆయన అన్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని పలువురు శాసనసభ్యులు, ప్రజలకు తనకు మద్దతిస్తున్నారని ఆయన అన్నారు. బళ్లారిలో నవంబర్ 6వ తేదీన ఎన్నికల ర్యాలీని తన మద్దతుదారులు అడ్డుకోవడంపై ఆయన ప్రతిపక్ష కాంగ్రెసు నేత సిద్ధరామయ్యకు ఆయన క్షమాపణలు చెప్పారు. నవంబర్ 25వ తేదీన బిజెపి నాయకత్వం ఇద్దరు పార్లమెంటు సభ్యులను, నలుగురు శాసనసభ్యులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. శ్రీరాములుకు మద్దతు తెలిపినందుకు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications