కర్ణాటకలో గాలి అనుచరుడు శ్రీరాములు కొత్త పార్టీ

తన పార్టీ శాసనసభ్యులు ఇతర పార్టీలకు వెళ్లకుండా బిజెపి రాష్ట్రాధ్యక్షుడు ఈశ్వరప్ప కాపాడుకోవాలని, తన పార్టీ తలుపులను భద్రపరుచకోవాలని ఆయన అన్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని పలువురు శాసనసభ్యులు, ప్రజలకు తనకు మద్దతిస్తున్నారని ఆయన అన్నారు. బళ్లారిలో నవంబర్ 6వ తేదీన ఎన్నికల ర్యాలీని తన మద్దతుదారులు అడ్డుకోవడంపై ఆయన ప్రతిపక్ష కాంగ్రెసు నేత సిద్ధరామయ్యకు ఆయన క్షమాపణలు చెప్పారు. నవంబర్ 25వ తేదీన బిజెపి నాయకత్వం ఇద్దరు పార్లమెంటు సభ్యులను, నలుగురు శాసనసభ్యులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. శ్రీరాములుకు మద్దతు తెలిపినందుకు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.












Click it and Unblock the Notifications