రాష్ట్రాన్ని లూటీ చేశారు: వైయస్ను టార్గెట్ చేసిన బాబు

వైయస్ తన హయాంలో రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టారన్నారు. సెజ్ల పేరుతో సాగు భూమిని పరిశ్రమలకు అప్పగించి రైతులకు అన్యాయం చేశారన్నారు. ఆయన హయాంలోనే రాష్ట్రంలో మైనింగ్ మాఫియా వెలుగులోకి వచ్చిందన్నారు. మైనింగ్, పరిశ్రమలు, పథకాల పేరుతో రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేశారని ధ్వజమెత్తారు. వైయస్ అక్రమాలపై ఆయన బతికున్న సమయంలోనే రాజా ఆఫ్ కరప్షన్ పేరుతో పుస్తకం వేసి జాతీయస్థాయిలో పంచి పెట్టామన్నారు.












Click it and Unblock the Notifications