రామోజీ పిటిషన్పై ముగిసింది, బాబు పిటిషన్పై రేపటికి

తమకు సిబిఐ నోటీసులు అందాయని, 2007 నుంచి వార్షిక నివేదికలను, బ్యాలెన్స్ షీట్లను, లాభనష్టాల లెక్కలను అందజేయాలని సిబిఐ నోటీసు జారీ చేసినట్లు రామోజీ తరఫు న్యాయవాది చెప్పారు. విజయమ్మ కుమారుడు వైయస్ జగన్పై సిబిఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ దురుద్దేశ్యంతోనే తమపై ఆమె పిటిషన్ దాఖలు చేశారని ఆయన వాదించారు. ప్రాథమిక విచారణ లేకుండా సమాచార సేకరణ ఎలా జరుగుతుందని కోర్టు ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications