2జి స్కామ్లో చిదంబరాన్ని వెనకేసుకొస్తున్న ప్రభుత్వం

టెలికం ఆపరేటర్లకు 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి ఇంటెంట్ లెటర్స్ ఇవ్వడానికి ముందు మాజీ టెలికం మంత్రి ఎ రాజా అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరంతో ఎటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ఆయన చెప్పారు. 2008 జనవరి 10వ తేదీన ఇంటెంట్ లెటర్స్ ఇస్తారనే విషయం ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలియదని ఆయన చెప్పారు. రాజా నేతృత్వంలోని టెలికం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఇంటెంట్ లెటర్స్కు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలా బాధ్యత వహిస్తుందని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications