సోనియాతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ, ఆజాద్ కూడా

సోనియాతో సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆజాద్ కలిసి బయటకు వెళ్లిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఆజాద్ తన నివాసానికి తీసుకుని వెళ్లారు. ఆజాద్ తన నివాసంలో కిరణ్ కుమార్ రెడ్డితో మరో దఫా చర్చలకు దిగారు. వారిద్దరు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కలిసే అవకాశం ఉంది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు. ఈలోగా ముఖ్యమంత్రితో కాంగ్రెసు అధిష్టానం చర్చలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉంది. బొత్స సత్యనారాయణతో చర్చలు జరిపిన అనంతరం వివిధ విషయాలపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ అంశాన్నితేల్చిన తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆజాద్ శుక్రవారం చెప్పారు. దీంతో తెలంగాణ అంశంపై సీరియస్గానే అధిష్టానం వర్గం పెద్దలు ముఖ్యమంత్రితో చర్చించినట్లు సమాచారం.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications