ప్రశ్నిస్తే దాడి: జగన్పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

ప్రశ్నిస్తే తన మీడియాతో దాడి చేయడం జగన్కు అలవాటుగా మారిందన్నారు. టిడిపి అవిశ్వాసం పెడితే ప్రభుత్వాన్ని పడగొడతానని తొడలు కొట్టి ఇప్పుడు నీ ఎమ్మెల్యేలను కాంగ్రెసుకు అమ్ముకున్నావని విమర్శించారు. నీవు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే తప్పులేదు కాంగ్రెసు కొనుగోలు చేస్తే తప్పా అని ప్రశ్నించారు. కాంగ్రెసు, జగన్ కుమ్మక్కై ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెసు, జగన్ సంతలో జంతువులను కొన్నమాదిరిగా ఎమ్మెల్యేలను కొంటున్నారన్నారు. జర్నలిజంను అపహాస్యం చేసిన ఘనత జగన్దేనన్నారు.












Click it and Unblock the Notifications