అది చాలా పాత వార్త: ఈడి పిలుపుపై జగన్ స్పందన

కాగా జగన్ ఉదయం శీతాకాల పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. ఆయన కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ను కలవనున్నారు. రాష్ట్రంలో రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చేందుకు జగన్ ఇప్పటికే 377 నిబంధన కింద లోక్సభలో నోటీసులు ఇచ్చారు. ఈ అంశం మంగళవారం సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.












Click it and Unblock the Notifications