ప్రాణహితకోసం పాదయాత్ర రాజకీయం లేదు: దేవేందర్

సాధారణం కంటే రెట్టింపుతో టెండర్లు కట్టబెట్టి రూ.1100 కోట్లు తిన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా ప్రాజెక్టును చేపట్టాలన్నారు. 25లోగా కేంద్రం స్పందించకుంటే తమ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. పోలవరం కోసం పట్టుపడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు రావద్దనే అంతిమంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుస్తామన్నారు. ఉప ఎన్నికలకు పాదయాత్రకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పార్టీలకతీతంగా తమకు సంఘీభావం తెలిపితే అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెసు అభివృద్ధిపై కూడా మోసం చేస్తోందన్నారు. అమరవీరుల కుటుంబాలను టిడిపి తప్పకుండా ఆదుకుంటుందన్నారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications