జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, షెడ్యూల్ ఖరారు

గత డిసెంబర్లో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్ ధిక్కరించిన పదిహేడు మంది ఎమ్మెల్యేలకు సభ్యత్వాలపై రేపటి నుండి జరిగేదే దాదాపు తుది విచారణ. సభ్యత్వ రద్దు ఫిర్యాదులపై సభాపతి నోటీసులు ఇవ్వగా విప్ను ధిక్కరించిన వారు వివరణ ఇచ్చారు. ఆ వివరాల ఆధారంగా 18-21 మధ్య స్పీకర్తో నేరుగా మాట్లాడనున్నారు. అనంతరం అనర్హత పిటిషన్పై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. కాగా అనర్హత పిటిషన్కు ముందే తాను పదవికి రాజీనామా చేశానని శోభా నాగిరెడ్డి చెబుతుండగా, తనకు విప్ అందలేదని కాపు రామచంద్రా రెడ్డి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications