తెలంగాణ ఎమ్మెల్యేలకు న్యాయం చేస్తా: చిరంజీవి

తన వర్గం నేతలకు పదవులు ఇచ్చినందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెసును అధికారంలోకి తీసుకు రావడానికి అందరం కలిసి కట్టుగా పని చేస్తామన్నారు. తాను, పిఆర్పీ నేతలు కాంగ్రెసు బలోపేతానికి కృషి చేస్తామన్నారు. కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications