తెలంగాణ ఎమ్మెల్యేలకు న్యాయం చేస్తా: చిరంజీవి
తన వర్గం నేతలకు పదవులు ఇచ్చినందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెసును అధికారంలోకి తీసుకు రావడానికి అందరం కలిసి కట్టుగా పని చేస్తామన్నారు. తాను, పిఆర్పీ నేతలు కాంగ్రెసు బలోపేతానికి కృషి చేస్తామన్నారు. కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు.
Comments
chiranjeevi c ramachandraiah ganta srinivas rao telangana hyderabad చిరంజీవి సి రామచంద్రయ్య గంటా శ్రీనివాస రావు తెలంగాణ హైదరాబాద్
English summary
I will try for Telangana mlas posts, said Tirupati mla Chiranjeevi today in PRP office.
Story first published: Thursday, January 19, 2012, 15:25 [IST]