నిమ్స్లో కోనేరు ప్రసాద్కు చికిత్స: కోర్టు అనుమతి

ఇదిలా ఉంటే, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో తుమ్మల రంగారావు ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణను కోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో అదుపులోకి తీసుకున్న సునీల్ రెడ్డిని ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులోనూ సిబిఐ విచారించినట్లు సమాచారం. సునీల్ రెడ్డి ఇంట్లో, కార్యాలయంలో సిబిఐ సోదాలు మంగళవారం ముగిశాయి. సునీల్ రెడ్డికి చెందిన ల్యాప్టాప్ను, కీలక పత్రాలను సిబిఐ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఎమ్మార్ కేసుతో తనకు ఏ విధమైన సంబంధం లేదని స్టైలిష్ హోమ్స్ అధినేత రంగారావు చెప్పారు. తనను అరెస్టు చేసేందుకు సిబిఐ ప్రయత్నం చేస్తోందని చెబుతూ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. తాను సిబిఐ విచారణకు సహకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 9వ తేదీన తన వాంగ్మూలాన్ని సిబిఐ రికార్డు చేసిందని ఆయన చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications