తెలంగాణ ఇష్యూ పరిష్కారానికి జెసి కొత్త ఫార్ములా

బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలను కూల్చివేసినంత మాత్రాన ఆశయాలను నీరు గార్చలేరని ఆయన అన్నారు. నిరాశతోనే తనను కాల్చేయండంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కాల్చి చంపండంటూ మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చాలా కాలంగా సీమాంధ్రకు చెందిన జెసి దివాకర్ రెడ్డి తెలంగాణ సమస్య పరిష్కారానికి ఇరు ప్రాంతాల మధ్య ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని చెబుతున్నారు. హిందూపురంలో పోటీ చేస్తే బాలయ్య గెలుస్తాడనేది తన సోదరుడిది వ్యక్తిగత అభిప్రాయమన్నారు. జగన్ వైపు వెళ్లిన వారు తిరిగి వస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications