కోనేరు ప్రసాద్ తనయుడు మధు విచారణ వదంతులే

కోనేరు ప్రసాద్కు ఇద్దరు కొడుకులు. మధు దుబాయ్లో ఉంటున్నారు. దీంతో సిబిఐ ప్రధానంగా ఈయన పైనే దృష్టి సారించింది. ఎమ్మార్ కేసులో దుబాయ్లో ఉంటున్న మధు ఖాతాలోకి నిధులు మళ్లించారని సిబిఐ అనుమానిస్తోంది. ఇటీవల సునీల్ రెడ్డి అరెస్టు సైలెంట్గా జరిగింది. ఆయనను రెండు రోజుల పాటు విచారించిన సిబిఐ ఆ తర్వాత అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో కోనేరు ప్రసాద్ను కూడా సిబిఐ చడీచప్పుడు లేకుండా రప్పించిందని మీడియా భావించింది. కానీ అది తప్పుగా తేలిపోయింది. కాగా గతంలో పలుమార్లు కోనేరు మధుకు సిబిఐ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన నుండి ఎలాంటి స్పందన లేదు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications