జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ముందుకు అజయ్ మిశ్రా

అలాగే, గనుల అక్రమ తవ్వకం కేసులకు సంబంధించి గనుల వ్యాపారి శశికుమార్ గురువారం ఉదయం సిబిఐ కార్యాలయానికి వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ సిఎస్ రమాకాంత్ రెడ్డి కూడా సిబిఐ ఎదుట హాజరయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. చీఫ్ సెక్రటరీగా ఆయన పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. అలాగే, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు బావమరిది పార్థసారథిని కూడా సిబిఐ విచారించే అవకాశాలున్నాయి. పార్థసారథి ఎపిఐఐసి డైరెక్టరుగా పనిచేశారు.












Click it and Unblock the Notifications