మాకు అధిష్టానాలు, ఢిల్లీ రిమోట్లు లేవు: కారత్

రాష్ట్రంలోని 11 కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ప్రజా సమస్యలపై పెద్ద యెత్తున ఉద్యమాలు చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చెప్పారు. ప్రధాన పార్టీలు ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని, ఇది క్షమించరాని నేరమని ఆయన అన్నారు. ప్రభుత్వం పెద్ద యెత్తున ప్రజలపై పన్నుల భారం వేయడానికి సమాయత్తమవుతోందని, దీనిపై ఉద్యమ కార్యాచరణను రూపొందించడానికి ఈ నెల 15వ తేదీన హైదరాబాదులో సమావేశమవుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications