రాష్ట్ర విభజనపై టిడిపి నిలువునా చీలింది: రాఘవులు

కాగా, విరాళాల వసూలు విషయంలో శానససభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క చేసిన ఆరోపణపై రాఘవులుతో పాటు సిపిఐ కార్యదర్శి కె. నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. సిపిఎం మహాసభల కోసం 25 కోట్ల రూపాయలు వసూలు చేసిందని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. తమకు 20 కోట్ల రూపాయలు తమకు ఇచ్చిన మిగిలిన డబ్బంతా మల్లు భట్టి విక్రమార్క తీసుకుని వెళ్లవచ్చునని, తాము వసూలు చేసిన డబ్బును మధ్యవర్తి వద్ద పెడుతామని ఆయన అన్నారు. తాము వసూలు చేసే విరాళాలు కాంగ్రెసు పార్టీని గద్దె దించడానికే వాడుతామని నారాయణ అన్నారు.












Click it and Unblock the Notifications