జగన్వర్గం శోభా నాగి రెడ్డి కౌంటర్పై వంగా గీత కామెంట్

వేటు వేయమని పిఆర్పీ, రాజీనామా ఆమోదించమని శోభా నాగి రెడ్డి కోరుతున్న నేపథ్యంలో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కాగా అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు కాపు రామచంద్ర రెడ్డి వేటు విషయమై కాంగ్రెసు పార్టీ చీఫ్ విప్ కొండ్రు మురళీ మోహన్ స్పీకర్ను కలవనున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో తనకు ఎలాంటి విప్ అందలేదని కాపు చెబుతున్నందున, కొండ్రు అందుకు తగిన సాక్ష్యాలు చూపించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications