వైయస్కో న్యాయం, బాబుకు మరో న్యాయమా?: జగన్
వైయస్ను అప్రతిష్ట పాలు చేసేందుకు కాంగ్రెసు, ఆ పార్టీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏమూల చూసినా దీక్షలు, ఆందోళనలే అన్నారు. రైతులు వ్యవసాయం కంటే ఉరి వేసుకోవడం మంచిదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దెలపాలెంలో ఆయన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అమలాపురం ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఎమ్మెల్యే గొల్ల బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Comments
ys jagan sonia gandhi chandrababu naidu ysr congress visakhapatnam వైయస్ జగన్ సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు విశాఖపట్నం
English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy questioned about seperate justice to TDP chief Nara Chandrababu Naidu and late YS Rajasekhar Reddy.
Story first published: Sunday, February 5, 2012, 13:54 [IST]