రాజకీయాలు అంటగట్టకండి: మీడియాకు సిఎం కిరణ్

కాగా మంత్రి వర్గ విస్తరణలో భాగంగా తెలంగాణ ప్రాంతం నుండి ప్రసాద్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను, కోస్తా నుండి కొండ్రు మురళి మోహన్లకు చోటు కల్పించిన విషయం తెలిసిందే. అదే సమయంలో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహల శాఖలలో కోత విధించారు. కన్నా లక్ష్మీ నారాయణకు వ్యవసాయం అదనంగా అప్పగించారు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి.












Click it and Unblock the Notifications