పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసే మహిళా ముఠా

సాయిజ్పూర్కు చెందిన గంఢ్వీ కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు మ్యారేజీ రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకోగలిగారు. ఆ కుటుంబానికి చెందిన ప్రఫుల్ ఫిబ్రవరి 3వ తేదీన పెళ్లి చేసుకుంది. శ్వేతను పెళ్లి వేడుకలో సోమవారం అరెస్టు చేశారు. శ్వేత నుంచి పోలీసులు 10 వేల రూపాయల నగదు, 70 వేల రూపాయల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నాటకం ముగిసిందని, తాను వస్తున్నానని శ్వేత ముంబైలోని సలీంకు చెప్పిన విషయాన్ని వరుణ్ విన్నాడు. తన సిమ్ కార్డును భర్త మొబైల్లో వేసుకుని ఆ కాల్ చేయడం ద్వారా శ్వేత పట్టుబడింది. ఆ మొబైల్కు ఆటో రికార్డు సౌకర్యం ఉందనే విషయం శ్వేతకు తెలియదు.












Click it and Unblock the Notifications