మద్యం మత్తులో హోటల్లో శ్రీలంక మంత్రి హల్చల్

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హోటల్ వద్దకు చేరుకున్నారు. మంత్రిని శాంతింప చేయడానికి కాసేపు ప్రయత్నించారు. అయితే ఆయన పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పోలీసులు అతనిని ఎత్తుకొని వెళ్లి గదిలో పెట్టి గడియ పెట్టారు. శ్రీలంక మంత్రి వచ్చిన విషయం తెలుసుకున్న నామ్ తమిళర్ కచి కార్యకర్తలు శనివారం ఆ హోటల్ వద్ద ఆందోళనకు దిగారు. ఆయన వెంటనే భారత దేశం వదిలి వెళ్లాలని డిమాండ్ చేశారు.
More From
-
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!!












Click it and Unblock the Notifications