భాను కిరణ్ అనుచరుడి అరెస్టు, భూకబ్జా ఫిర్యాదు

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మద్దెలచెర్వు సూరిని హత్య చేసిన వెంటనే అతను పారిపోయాడు. అప్పటి నుంచి అతను కనిపించడం లేదు. సూరికి కూడా తెలియకుండా భాను కిరణ్ హైదరాబాదులోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications