లాకప్ డెత్ను మీద వేసుకోవాలంటున్నారు: కానిస్టేబుల్స్

తాము రాత్రి విధుల్లో ఉన్నప్పటికీ మరణించిన బ్రహ్మం అనే వ్యక్తి లాకప్లో ఉన్నట్లు కూడా తమకు తెలియదని, అతని పేరు ఎంట్రీ బుక్కులో లేదని వారు చెప్పారు. టవల్తో ఉరేసుకున్న బ్రహ్మాన్ని తాము చూసి, కిందికి దించిన మాట వాస్తవమేనని, అయితే తమకు అతని మరణంతో ఏ విధమైన సంబంధం లేదని వారంటున్నారు. సిఐలు ప్రమోషన్ జాబితాలో ఉన్నందున ఇబ్బందులు వస్తాయని, వారికి ఇబ్బందులు కలగకుండా తమపై వేసుకోవాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని వారన్నారు. తమను బలిపశువులను చేయాలని చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లా రామచంద్రాపురం పోలీసు స్టేషన్లో బ్రహ్మం అనే వ్యక్తి మరణించాడు. పోలీసుల చిత్రహింసలకే అతను మరణించాడని అతని తరఫు బంధువులు ఆరోపించారు. వారం రోజుల క్రితం బ్రహ్మాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కోట్లకోయిల బ్రహ్మం పటాన్చెరు బీరం గుడా గ్రామానికి భార్యతో కలిసి వచ్చాడు. స్థానిక శ్రీనివాస నగర్ కాలనీలో దొంగతనం చేశాడు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications